బీజేపీ అభ్యర్థి కాన్వాయ్ ఢీకొని.. ఇద్దరు మృతి (వీడియో)

69చూసినవారు
బీజేపీ అభ్యర్థి కాన్వాయ్ ఢీకొని.. ఇద్దరు మృతి (వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ కుమారుడు, బీజేపీ అభ్యర్థి కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌ వాహనం ఢీకొని నలుగురు యువకులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మైనర్ యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్