బైడెన్ కుమారుడిని దోషిగా తేల్చిన కోర్టు

80చూసినవారు
బైడెన్ కుమారుడిని దోషిగా తేల్చిన కోర్టు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు విల్మింగ్టన్ కోర్టు షాక్ ఇచ్చింది. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ఆయనను దోషిగా తేల్చింది. ఆయనపై మోపిన మూడు అభియోగాల్లోనూ నేర నిర్ధారణ కావడంతో డెలావెర్‌లోని విల్మింగ్టన్ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్ నోరీకా హంటర్ నేరాన్ని నిర్ధారించారు. అయితే శిక్షా కాలాన్ని మాత్రం వెల్లడించలేదు.

సంబంధిత పోస్ట్