క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్

53చూసినవారు
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ మియాపూర్ లోని మాతృశ్రీ నగర్ ప్రాంతంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని సైబరాబాద్ SOT, మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.96 లక్షల నగదు, 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్