VIDEO: జగన్ మీద జరిగిన రాయి దాడిపై రోజా సంచలన వ్యాఖ్యలు

1532చూసినవారు
ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ జగన్ పై జరిగిన దాడికి బాధపడుతున్నారని అన్నారు. ఇది చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయం. ప్రజా నాయకుడు వైఎస్ జగన్ గారికి అడుగడుగునా ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలా ఆయనపై దాడికి తెగబడ్డారని ఆరోపించారు. తమ నాయకుడిపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రజలు సహించరని.. మే 13న ప్రజలు తమ ఓటు ద్వారా ఖచ్చితంగా సమాధానం చెప్తారని రోజా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్