యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

63చూసినవారు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉచిత దర్శనానికి సుమారు 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్