తిరుమలలో భక్తుల రద్దీ

63చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులన్ని కాంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచివున్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 7,510 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్