దశాబ్ది ఉత్సవం.. శతాబ్దం గుర్తుంటుంది: సీఎం రేవంత్

71చూసినవారు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవం.. శతాబ్ద కాలం గుర్తుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ చరిత్రపుటల్లో.. స్వేచ్ఛకు నాందిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన వీడియోను జత చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్