అంబాని చేతికి ‘డిస్నీ ఇండియా’. అన్ని కోట్లు పెట్టారా?

64చూసినవారు
అంబాని చేతికి ‘డిస్నీ ఇండియా’. అన్ని కోట్లు పెట్టారా?
జియో నెట్వర్క్ అధినేత ముకేశ్ అంబానీ చేతికి ’డిస్నీ ఇండియా‘ వెళ్లింది. డిస్నీ వాటాలను కొనుగోలు చేసేందుకు చాలా కాలంగా చర్చలు జరుగుతుండగా, ఇన్నాళ్లకు ఈ చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. రిలయన్స్ 61 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇక మిగిలిన 39శాతం వాటాను డిస్నీ కలిగి ఉంటుంది. అంబానీ డిస్ని కోసం 1.5 బిలియన్ డాలర్ల(రూ.12,400 కోట్ల)ను పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్