భద్రాద్రిలో ప్రవర వివాదం.. మెమోలు జారీ

60చూసినవారు
భద్రాద్రిలో ప్రవర వివాదం.. మెమోలు జారీ
భద్రాద్రిలోని అర్చకులకు, వేద పండితులకు ఆలయ ఈవో మెమోలు జారీ చేశారు. శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా రామనారాయణ, ప్రవర మార్చి చదువుతున్నారంటూ అర్చకులకు, వేద పండితులపై ఆరోపణలు వస్తున్న క్రమంలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం ఐదుగురు సభ్యులకు కమిటీని నియమించించడంతో మెమోలు జారీ చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో ప్రవర పఠించేటప్పుడు రాముడిని అర్చకులు రామనారాయణుడు అని సంబోధిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.

సంబంధిత పోస్ట్