కేదార్‌నాథ్‌ను సందర్శించిన మంచు విష్ణు (VIDEO)

67చూసినవారు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకుడు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ చిత్రబృందం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మోహన్‌బాబు, విష్ణుతో పాటు ఇతర చిత్రబృందం తాజాగా కేదార్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్