'మిషన్ దివ్యాస్త్ర' పై డ్రాగన్ నిఘా

63చూసినవారు
'మిషన్ దివ్యాస్త్ర' పై డ్రాగన్ నిఘా
గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్బేధ్యమైన 'మిషన్ దివ్యాస్త్ర' పరీక్షను భారత్ సోమవారం పరిశీలించిన విషయం తెలిసిందే. దీనిలో భారత్ ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే ఎంఐఆర్వో (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్) టెక్నాలజీని తొలిసారి పరీక్షించింది. ఆయితే ఈ పరీక్షను చైనా జాగ్రత్తగా పరిశీలించింది. ఈ మేరకు బంగాళాఖాతం నుంచి చైనా పరిశోధక నౌక ద్వారా పరిశీలించినట్లు ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్