మాదాపూర్​లో డ్రగ్స్.. ఐదుగురు నిందితులు అరెస్ట్​

82చూసినవారు
మాదాపూర్​లో డ్రగ్స్.. ఐదుగురు నిందితులు అరెస్ట్​
మాదాపూర్​లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్​కి డ్రగ్స్​ తరలిస్తున్న సాయి చరణ్​ అనే వ్యక్తిని టీజీ న్యాబ్​, మాదాపూర్​ పోలీసులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్​కు వచ్చే ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాయిచరణ్​తోపాటు డ్రగ్స్​ కొనుగోలు చేస్తున్న మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యంలను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్