నేటి నుంచి EAPCET

63చూసినవారు
నేటి నుంచి EAPCET
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, ఈ నెల 9, 10,11 తేదీలలో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు. ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి సెషన్, మ.3 నుంచి సా. 6 వరకు రెండో సెషన్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్