ఓటరు కార్టులపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు ఐడీలను త్వరలో ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఆర్టికల్ 326, 1950 ఆర్పీ యాక్ట్, సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. ఈ ప్రక్రియకు సంబంధించి UIDAIతో సంప్రదింపులు జరపనున్నట్లు సీఈసీ వెల్లడించారు.