తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

54చూసినవారు
తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, ములుగు ఓఎస్డీగా మహేశ్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్