సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

77చూసినవారు
సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్లు.. చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు.. మంచిర్యాల, మంథని సెగ్మెంట్లు.. ములుగు, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం ముగిసింది. ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లు.. కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం ముగిసింది. ఇతర నియోజకవర్గాల్లో సా.6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ముగియనుంది.

సంబంధిత పోస్ట్