విద్యుత్ షాక్ కి గురైనా పరిహారం ఇవ్వాల్సిందే..

70చూసినవారు
విద్యుత్ షాక్ కి గురైనా పరిహారం ఇవ్వాల్సిందే..
డిస్కంల తప్పిదం లేకపోయినా ఇళ్లలో విద్యుత్ షాక్ కు గురైన వారికి నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని ఎపిఇఆర్సి స్పష్టం చేసింది. గృహ విద్యుత్ పంపిణీ సరఫరాలో లోపాలు, వైర్ల బిగింపులో లీకేజీలు లేకుండా నివారించాల్సిన బాధ్యత డిస్కమ్లదేనని తేల్చిచెప్పింది. ఇళ్లలో వైరింగ్ అంతా బాగుందని నిర్ధారించాకే కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్