మాజీ మంత్రిపై షూతో దాడి (వీడియో)

71చూసినవారు
రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ వ్యక్తి షూ విసిరాడు. ఫతేపూర్ సిక్రీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన సభలో శుక్రవారం స్వామిప్రసాద్ మౌర్య ప్రసంగించారు. ఆ సమయంలో ధర్మేంద్ర ధాక్రే అనే వ్యక్తి షూ విసిరాడు. గతంలో రామ్‌చరిత్ మానస్‌పై స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్