బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం.. (వీడియో)

59చూసినవారు
కాన్పూర్ టెస్టులో మూడో రోజు ఆట కూడా రద్దైన సంగతి తెలిసిందే. వర్షపు నీరు గ్రౌండ్ లో నిలిచిపోవడంతో మైదానం చిత్తడిగా మారింది. 2 రోజులే మిగిలున్న ఈ మ్యాచ్ దాదాపు డ్రా అయినట్లే. దీంతో బీసీసీఐపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వర్షం వస్తుందని తెలిసినా సిద్ధం కాలేరా అని ప్రశ్నిస్తున్నారు. స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సంబంధిత పోస్ట్