వారికే రైతు భరోసా: మంత్రి తుమ్మల

52చూసినవారు
వారికే రైతు భరోసా: మంత్రి తుమ్మల
BRS హయాంలో పంటలు సాగు చేయని వారికీ రైతు బంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనివల్ల పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఉందని చెప్పారు. అందుకే సాగు చేసే వారికే రైతు భరోసా ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పంటల బీమా పథకాన్ని కూడా అర్హులకే వర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్