గంటలోపే బడ్జెట్ ప్రసంగం ముగించిన ఆర్థిక మంత్రి

1904చూసినవారు
గంటలోపే బడ్జెట్ ప్రసంగం ముగించిన ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం 2024 మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె 58 నిమిషాల పాటు మాత్రమే బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం.. తన బడ్జెట్ ప్రసంగాల్లో అతి తక్కువ సమయం చేసిన బడ్జెట్ ప్రసంగంగా నిలిచింది. కాగా అతి తక్కువ సమయం చేసిన బడ్జెట్ ప్రసంగంగా రికార్డుల్లో 1977లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన ప్రసంగం.

సంబంధిత పోస్ట్