తెలంగాణలో ఉ
ష్ణోగ్రతలు రోజురో
జుకు పెరిగిపోతున్నాయి.
వడగాల్పులు వీయడంతో
పాటు భగ్గుాటు భగ్గుమంటున్న ఎండలకు జనం అల్లాడిపోతు
న్నారు. దీంతో సోమవా
రం వడదెబ్బకు గురై ఐదుగురు చనిప
ోయారు. ఇక ఇవాళ, రేపు
ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండగా.. 12 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస
ింది. నిన్న అత్యధికంగా నిజామాబాద్ లో 43.8 డిగ్రీలు, ఖ
మ్మంలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
.