కల్తీ మద్యం తాగి.. నలుగురు మృతి

53చూసినవారు
కల్తీ మద్యం తాగి.. నలుగురు మృతి
తమిళనాడులోని కళ్లకురిచ్చి కరుణాపురం ప్రాంతంలో మద్యం తాగి నలుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 10 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన నలుగురిలో ఇద్దరు కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరికొందరు కూడా నకిలీ మద్యం తాగి చనిపోయారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్