కార్తీక్ నాయక్‌కు సీఎం రేవంత్ అభినందన

65చూసినవారు
కార్తీక్ నాయక్‌కు సీఎం రేవంత్ అభినందన
‘ధవ్లో’ రచనకు గానూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన నిజామాబాద్ యువకుడు రమేశ్ కార్తీక్ నాయక్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ‘‘ఈ అవార్డు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకే కాదు తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవం. భవిష్యత్‌లో కార్తీక్.. మరిన్ని మంచి రచనలు చేయాలని, సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్