తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తిరువణ్ణామలైలో ధ్యానం చేయడానికి కొండపైకి వెళ్లిన ఫ్రెంచ్ యువతిపై టూరిస్ట్ గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.