పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత మెడికల్ హెల్త్ క్యాంప్

76చూసినవారు
మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పారిశుద్ధ్య సిబ్బంది, అలాగే స్వచ్ఛ ఆటో సిబ్బంది దాదాపు 300 మంది మెడికల్ హెల్త్ క్యాంప్లో చికిత్స తీసుకున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హెల్త్ క్యాంప్లో పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్