కల్వకుర్తి: పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

64చూసినవారు
కల్వకుర్తి: పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కల్వకుర్తి రైతులు మంగళవారం కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి దిగుబడి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్