భజరంగ్ దళ్ కార్యకర్తల సమావేశం

61చూసినవారు
కొల్లాపూర్ మాధవస్వామి ఆలయంలో భజరంగ్ దళ్ పురేందర్ అధ్యక్షతన ఆదివారం భజరంగ్ దళ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి భజరంగ్ దళ్ పాలమూరు విభాగ్ సంయోజక్ సురేష్, ఛత్రపతి పాలమూరు సంయోజక్లు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. రోజురోజుకు లవ్ జిహాద్ పేరుతో దేశంలో హింస పెరుగుతుందన్నారు. హిందూ సాంప్రదాయం గురించి దేవాలయాలు, మన వీధుల్లో అవగాహన కల్పించి మతం మారిన హిందువులను మన ధర్మంలోకి తీసుకురావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్