ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దు: కలెక్టర్

68చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించ వద్దని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. మండల కార్యాలయాలలో కూడా ప్రజావాణి ఏర్పాటు చేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్