ధన్వాడ మండలంలో విద్యా సంస్థల బంద్

70చూసినవారు
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ, అఖిల పక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వ్యక్తులను శిక్షించి, ఎన్ టి ఏను తప్పించి, పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వింజమూరు దామోదర్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజికి భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్