కొనుగోలు కేంద్రాలు నాణ్యమైన వరి ధాన్యం తేవాలి: ఎమ్మెల్యే

72చూసినవారు
కొనుగోలు కేంద్రాలు నాణ్యమైన వరి ధాన్యం తేవాలి: ఎమ్మెల్యే
నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు తమ శాతం తక్కువ ఉండేలా నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకొని రావాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వరి ధాన్యం తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని సూచించారు. సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు 500 బోనస్ ఇస్తుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్