ఎర్రవల్లిలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

65చూసినవారు
ఎర్రవల్లిలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో MRO మేడం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, ఇటుక్యాల మాజీ ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి, అలంపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ జోగుల రవి, పెద్ద లక్ష్మన్న, మేడికొండ ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్