మహారాష్ట్ర ఎమ్మెల్యే చర్యలు తీసుకోండి: రాజేంద్రప్రసాద్

67చూసినవారు
మహారాష్ట్ర ఎమ్మెల్యే చర్యలు తీసుకోండి: రాజేంద్రప్రసాద్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ బుధవారం శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, వెంటనే అతనిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్