17 లక్షల విలువైన 38 పట్టు చీరలు దొంగిలించిన మహిళల ముఠా అరెస్ట్

52చూసినవారు
17 లక్షల విలువైన 38 పట్టు చీరలు దొంగిలించిన మహిళల ముఠా అరెస్ట్
17 లక్షల విలువైన 38 పట్టు చీరలను దొంగిలించినందుకు నలుగురు మహిళలను అరెస్టు చేశామని, ఇద్దరు మహిళలు ఇంకా పరారీలో ఉన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద మంగళవారం తెలిపారు. నిందితులు ఓ దుకాణంలోకి ప్రవేశించి సుమారు 18 చీరలను చోరీకి యత్నించగా అప్రమత్తమైన సిబ్బంది వాటిని అడ్డుకున్నారని తెలిపారు. వారు ఇలాంటి నేరాలకు తరుచూ పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్