ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్స్

61చూసినవారు
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్స్
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌ రెండు గోల్డ్ మెడల్స్ లభించాయి. చైనాలోని షాంఘె వేదికగా జరిగిన ఆర్చరీలో భారత్ టీం అదరగొట్టింది.
కాంపౌండ్ మెన్, ఉమెన్స్ టీం ఈవెంట్స్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. ప్రథమేష్, అభిషేక్, ప్రియాన్స్ తో కూడిన మెన్స్ టీం నెదర్లాండ్ప్ పై 238-231 తేడాతో విజయం సొంతం చేసుకుంది. జ్యోతి, అదితి స్వామి, ప్రణీత్ కౌర్ లతో కూడిన ఉమెన్స్ టీం.. ఇటలీ పై 236-226 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

సంబంధిత పోస్ట్