ఏపీలో 32 మంది ప్రాణాలు బలిగొన్న పింఛను రాజకీయం

3677చూసినవారు
ఏపీలో 32 మంది ప్రాణాలు బలిగొన్న పింఛను రాజకీయం
ఏపీలో పింఛను రాజకీయం కారణంగా ఏప్రియల్ మొదటి వారంలో 32 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వచ్చే పెన్షన్ తీసుకోవాలి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి చేసిన నిర్ణయంతో మండుటెండల్లో పింఛను కోసం వృద్ధులు బారులు తీరి పడిగాపులు కాశారు. కొందరు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. కాగా ఎండలకు తాళలేక 32 మంది వృద్ధులు మరణించారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమని విపక్షాలు ఆరోపించాయి.

సంబంధిత పోస్ట్