ఓటు వేయకుండా ఇళ్లకే పరిమితమైన బెంగళూరు ప్రజలు

65చూసినవారు
ఓటు వేయకుండా ఇళ్లకే పరిమితమైన బెంగళూరు ప్రజలు
బెంగళూరులో దాదాపు సగం మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌లో 52.81 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌లో 53.15 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు విషయంపై ఎంత అవగాహన కల్పించినా, ఎంత తీవ్రంగా ప్రచారాలు చేసినా.. ఓటర్ల ఉదాసీనత కొనసాగడంపై ఎన్నికల సంఘం అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్