అండర్-19 మహిళల ప్రపంచ కప్లో భాగంగా నేడు స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో గొంగడి త్రిష సెంచరీ నమోదు చేసింది. 53 బంతుల్లోనే శతకం బాదింది. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తంగా 110 పరుగులు చేసింది. గొంగడి త్రిష భారీ ఇన్సింగ్స్ ఆడడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.