DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్

56చూసినవారు
DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్
డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఇక నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం ఇతరలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కుల నిబంధన ఉండేది. కాగా భాషా పండితులు, పీఈటీలకు కనీస మార్కల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాసైతే సరిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్