వానాకాలం పంటలకు మంచి ధరలు

73చూసినవారు
వానాకాలం పంటలకు మంచి ధరలు
ఈ ఏడాది వానాకాలంలో పండించే పంటలకు మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తాయని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ అంచనా వేసింది. వరి సాధారణ రకం క్వింటాకు రూ.2203-2350, గ్రేడ్-ఏకి రూ.2290-2680, పత్తికి రూ.6600-7200, మిర్చి రూ.14500-16500, పసుపు రూ.10500-11000, మొక్కజొన్న రూ.2150-2350, కంది రూ.9500-9800, టమాటా రూ.1400-1600 పలుకుతుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్