6,729 మంది ఉద్యోగులను తొలగించిన సర్కార్

79చూసినవారు
6,729 మంది ఉద్యోగులను తొలగించిన సర్కార్
తెలంగాణలో 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పదవి విరమణ చేసి కాంట్రాక్ట్ పై పని చేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తాజాగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన వారిలో మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి, వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు లాంటి కీలక అధికారులు కూడా ఉన్నారు. దీంతో, కొత్తగా 6,000 ఉద్యోగులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్