రుణమాఫిపై ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది: సింగిరెడ్డి

66చూసినవారు
ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా ఇంకా రుణమాఫీ చేయలేదు కానీ అప్పుడే కేబినేట్లో రుణమాఫీ మీద నిర్ణయం తీసుకున్నామని పాలాభిషేకాలు చేపించుకుంటున్నరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ' మొదట డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నాడు.. అధికారంలోకి వచ్చాక ఆగస్టు 15న చేస్తామన్నాడు. మొదట రుణమాఫీకి 40 వేల కోట్లు కావాలన్నాడు.. క్యాబినెట్ మీటింగ్ అనంతరం రుణమాఫీకి 30 వేల కోట్లే అని అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్