కేరళ ప్రభుత్వంపై గవర్నర్‌ ఆరిఫ్ సంచలన వ్యాఖ్యలు

80చూసినవారు
కేరళ ప్రభుత్వంపై గవర్నర్‌ ఆరిఫ్ సంచలన వ్యాఖ్యలు
కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ ప్రభుత్వం పగలు ఎస్‌ఎఫ్‌ఐ కోసం పనిచేస్తే రాత్రి నిషేధిత పీఎఫ్‌ఐ కోసం పని చేస్తుందని మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ-పీఎఫ్‌ఐ మధ్య అనుబంధం కొనసాగుతుందని తెలపడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్