గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

58చూసినవారు
గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ స్థానంలో ప్రధాన అభ్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ బరిలో ఉన్నారు. కాగా నిన్న వెల్లడైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్