ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం భారత స్టార్ క్రికెటర్ విరాట్
కోహ్లీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రధాని మోదీని కలవడం గొప్ప గౌవరంగా భావిస్తున్నా. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’’ అని
కోహ్లీ పోస్ట్ పెట్టాడు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఓ హోటల్లో
కోహ్లీ తన కుటుంబ సభ్యులను కలిశాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మ ‘లవ్’ ఎమోజీతో రిప్లయ్ ఇవ్వడం గమనార్హం.