తెలంగాణలో లెక్కలు మారాయా..?

73చూసినవారు
తెలంగాణలో లెక్కలు మారాయా..?
తెలంగాణ లోక్ సభ సీట్లపై ఎగ్జిట్ పోల్స్ అనూహ్య ఫలితాలిచ్చాయి. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అధిక సీట్లను వస్తాయిని వెల్లడించాయి. కానీ ప్రతిపక్ష BRSకు మాత్రం చాలా సర్వేలలో ఖాతా కూడా తెరవకపోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనలో పడేసింది. అయితే ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు 10-15 సీట్లు వస్తాయని అ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేయగా ఎగ్జిట్ పోల్స్ తో అంచనాలు తారుమారయ్యాయి.

సంబంధిత పోస్ట్