కేజ్రీవాల్‌ పిటిషన్‌పై రేపు విచారణ

83చూసినవారు
కేజ్రీవాల్‌ పిటిషన్‌పై రేపు విచారణ
లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. కాగా ఇదే పిటిషన్‌ను ఈ నెల 9న ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కాగా రేపటితో కేజ్రీవాల్ కస్టడీ ముగియనుండగా.. ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్