ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ

80చూసినవారు
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరుపుతోంది. కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కాగా ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్‌ను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్