రాగల 24 గంటల్లో వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

52చూసినవారు
రాగల 24 గంటల్లో వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు సూచించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నేడు అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్