హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

74చూసినవారు
హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
శంషాబాద్‌లో ఎక్సైజ్‌ పోలీసులుకు గంజాయి చాకెట్ల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దాదాపు రూ. 7లక్షలు విలువ చేసే 1.65 కిలోల గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి చాక్లెట్స్‌ను విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్