శంషాబాద్లో ఎక్సైజ్ పోలీసులుకు గంజాయి చాకెట్ల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దాదాపు రూ. 7లక్షలు విలువ చేసే 1.65 కిలోల గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్ నుంచి హైదరాబాద్కు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి చాక్లెట్స్ను విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.